Divvela Madhuri | సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న జనసేన నాయకులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుని నిజాయితీని చాటుకోవాలని వైసీపీ నాయకురాలు దివ్వెల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Divvela Madhuri | దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు షాకిచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి వెళ్లి మరీ ఆమెకు 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. విచారణకు తిరుమలకు రావాలని ఆదేశించారు.
Divvela Madhuri | దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుమలలో దివ్వెల మాధురిపై కేసు నమోదైంది. టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల వన్ టౌన్ పోలీసులు మాధురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చే�