RBI | కేంద్రంలో కొత్త ఏర్పడబోయే సర్కారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్న్యూస్ చెప్పింది. తొలిసారిగా కేంద్రానికి డివిడెంట్ కింద రూ.2.11 లక్షల కోట్లు ఇవ్వాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. రిజర్వ్ బ్యాం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను సెయిల్ రూపాయి మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 20న చెల్లింపులు జరపనున్నట్లు సెయిల్ చైర్మన్ అమరేందు ప్రకాశ్ తెలిపారు.
ఎంతటి కుబేరులైనా ఏదో ఒక పని చేస్తూ సంపదను కాపాడుకుంటూ లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్నుడైన మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బాల్మర్కు (Steve Ballmer) మాత్రం ఏమీ చేయ�
కెనరా బ్యాంక్ గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.12 లేదా 120 శాతం డివిడెండ్ను ప్రకటించింది. ఈ డివిడెండ్ ప్రతిపాదనకు బ్యాంక్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ రంగ హైడ్రో పవర్ దిగ్గజం ఎన్హెచ్పీసీ.. ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్రానికి రూ. 997.75 కోట్ల మధ్యంతర డివిడెండ్ను చెల్లించింది. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
అమర రాజా బ్యాటరీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.201.22 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.144.32 క
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తన పబ్లిక్ షేర్హోల్డర్లకు త్వరలో తొలి డివిడెండ్ ప్రకటించే అవకాశం ఉంది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కార్పొరేట్ ఫలితాల్ని ప్రకటి
ముంబై, మే 11: కార్పొరేట్ గవర్నెన్స్, డిస్క్లోజర్లను పటిష్టపర్చేదిశగా మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి కొత్త నిబంధనలను నోటీఫై చేసింది. ఈ నిబంధనల్లో భాగంగా టాప్ 1000 లిస్టెడ్ కంపెనీలు డివిడెండు పంపిణీ విధా