జాప్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంజూరు చేయాలని అధికారులకు..జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.
జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం 66 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి కల్యాణ లక్ష్మి చెకులు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ అన్నారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో చందంపేట, నేరేడుగొమ్ము, డిండి, పీఏపల్లి, చింతపల్లి, మల్లేపల్లి మండలాలకు చెంద�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో సమగ్రాభివృద్ధి జరిగిందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశానికే మార్గదర్శిగా నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రా మాలకు చెందిన 86 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక�
సద్ది తిన్న రేవు తలవాలని, మీరు కబ్జాలో ఉన్న భూమిపై సర్వ హక్కులు కల్పించిన సీఎం కేసీఆర్, పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా�
ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ. 1,01,116 ఆర్థిక సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా ఉండా లని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా�
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ పేదల ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబార�
తెలంగాణ రాష్టాన్ని ఒకవైపు అభివృద్ధి పథంలో నడిపిస్తుండడంతో పాటు అభివృద్ధి ఫలాలను పేదలకు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.