సితార, అన్వేషణ, లేడీస్ టైలర్, ఆలాపణ వంటి అనేకమైన అద్భుతమైన హాస్యభరతిమైన చిత్రాల దర్శకుడు,రచయిత వంశీ దర్శకత్వం వహించిన సినిమాల్లో తాను నటించడం అదృష్ణంగా భావిస్తున్నానని ప్రముఖ సినీనటుడు డా.రాజేంద్రప్�
డైరెక్టర్ వంశీ అనగానే గోదారి గుర్తొస్తుంది. శ్రీకాంత్ అడ్డాల అనగానే గోదావరి నేటివిటీ గుర్తొస్తుంది. కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలను అంతబాగా మలిచారాయన. ఆ తర్వాత వచ్చిన ‘ము�
టైగర్ నాగేశ్వరరావు’ నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. ఈ సినిమాతో నా మూడేళ్ల ప్రయాణం మరిచిపోలేనిది’ అన్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్. రవితేజ కథానాయకునిగా అభిషేక్ నిర్మించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావ�
‘వంశీ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాను. అతన్నుంచి ఇలాంటి కోణాన్ని ఊహించలేదు. ఎంత అద్భుతంగా చెప్పాడో, అంతకంటే అద్భుతంగా తీశాడు’ అని రవితేజ అన్నారు.
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. దసరా కానుకగా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సినిమాలో రేణూ దేశాయ్ కీలక పాత్రను పోషిస్తున్నది.
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. 80వ దశకంలో స్టూవర్టుపురంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
హీరో నితిన్ ప్రస్తుతం వరు సగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ఎక్స్ట్రా’ చిత్రం షూటింగ్ను జరుపుకుంటున్నది.