‘ఈ సినిమా విషయంలో మేం ఏమీ ప్లాన్ చేసుకోలేదు. అన్నీ వాటంతటవే జరిగిపోయాయి. ఈ కథను ఆ శివుడే నాతో రాయించాడు. ప్రతి టెక్నీషియన్ ప్రాణంపెట్టి పనిచేశాడు. 20ఏళ్ల తమన్నా కెరీర్ ఒకపైపు, ‘ఓదెల 2’ ఒకపైపు అని అందరూ అంట
‘ఈ సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలన్నీ నిజమయ్యాయి. నాగసాధువుగా తమన్నా పర్ఫార్మెన్స్ హైలైట్గా నిలుస్తుందని ముందే చెప్పాను. ఈ రోజు ఆడియన్స్ కూడా అదే మాట అంటున్నారు. శుక్రవారం నుంచి ఈ సినిమా సునామీ మొ
‘ఏమైంది ఈ వేళ’ ప్యూర్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. రామ్చరణ్ ‘రచ్చ’ పక్కా మాస్ ఎంటర్టైనర్. కెరీర్ ప్రారంభంలోనే పొంతనలేని జానర్లతో సినిమాలు తీసి విజయాలు అందుకున్నారు దర్శకుడు సంపత్ నంది. ఆయన దర్శకత్�
ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్య కథాంశంతో హీరో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సంపత్నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ పాన్ ఇ
తెలుగు చిత్రసీమలో సరికొత్త కాంబినేషన్ సెట్ అయింది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ రూపొందించడంలో పేరు పొందిన దర్శకుడు సంపత్నంది, వెర్సటైల్ హీరో శర్వానంద్తో ఓ సినిమా చేయబోతున్నారు.
తెలుగు సినిమాల్లో సంపత్ నంది ప్రత్యేకమైన దర్శకుడు. తీసేవి కమర్షియల్ సినిమాలే అయినా, ఆలోచనా విధానం మాత్రం రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. స్వతహాగా మంచి చదువరి కావడంతో.. ఆయన విషయ పరిజ్ఞానం అబ్బురపరుస్తుంది.
ఇటీవల విడుదలైన ‘విరూపాక్ష’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువహీరో సాయిధరమ్తేజ్. ఆయన తదుపరి చిత్రానికి సంపత్నంది దర్శకత్వం వహించబోతున్నారు. మాస్ కథాంశాల్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తుంటారు స