విపక్ష నాయకులు చేస్తున్న పాదయాత్రలు ఆధిపత్య పోరు కోసం తప్ప ప్రజల కోసం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukender reddy) అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth reddy), బండి సంజయ్ (Bandi Sunjay) పాదయాత్రలు చేసి అలసిపోయారని వి�
ఉప్పునుంతల: మండల పరిధిలోని హైద్రాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న డిండి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండి అలు గు పారుతుండడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. దుందుభీ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ప్రాజెక్ట్లో
డిండి: రైతు వేదికలు కర్షక దేవాలయాలని.. రైతాంగాన్ని సంఘటితం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని చెర్కుపల్లిలో రూ.22లక్ష
చందంపేట: డిండి ప్రాజెక్టు నిండి అలుగు పోస్తుండటంతో డిండి వాగులో నీరు చేరి కొత్త జలకళను సంతరించుకుంది. మండలంలోని దేవరచర్ల, ఉస్మాన్ కుంట, చాపలగేటు, ఎలమలమంద గ్రామాలు డిండి వాగు సమీపంలో ఉండటంతో డిండి వాగు నుం
డిండి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల వల్ల గ్రామాలలో కుల వృత్తులకు పూర్వవైభవం దక్కిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం ఎంపీపీ మాధవరం సునీత, జడ�
డిండి: డిండి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురు స్తుండడంతో డిండి వాగు ఉప్పొంగి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట�
వీఆర్కు అటాచ్ | నల్లగొండ జిల్లాలో భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న ఇద్దరు ఎస్ఐలను వీఆర్కు అటాచ్ చేస్తూ ఆ జిల్లా ఎస్పీ రంగనాథ్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రాక్టర్ బోల్తా | విద్యుత్ స్తంభాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా డిండి మండలం టి.గౌరారం స్టేజీ వద్ద శన�