Petrol Price | పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్ ధరలు పెరుగుతాయని వాహనదారులు భావించారు. అయితే ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంపు భారం సామాన్యులపై �
Petrol Price | వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. చాలా రోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలను మళ్లీ పెంచింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని 2 రూపాయలు పెంచింది. ఈ పెంపు దేశవ్యాప్తంగా అమలులోకి రానుంద
Protest | కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ప్రతిపక్ష బీజేపీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చ�
Petrol price | వాహనదారులకు కాంగ్రెస్ సర్కారు షాకిచ్చింది. లోక్సభ ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఈ మేరకు పెట్రోల్, డీజిల్పై సేల్స్ ట్యాక్స్ పెంచినట్టు కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు శ
Petrol-Diesel Price | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) లక్షద్వీప్ దీవుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను భారీ తగ్గించింది. మారుమూల ద్వీపాలకు ఇంధనాన్ని రవాణా చేయడానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించిన వ్యవయాన్ని తిరిగి ప
Petrol Price | బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటిందన్న నెపంతో పెట్రో ధరల్ని మోతమోగించిన మోదీ సర్కార్, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు 75 డాలర్లకు చేరుకున్నా.. ఆ మేరకు దేశీయంగా ధరల్ని తగ్గించటం లేదు.
పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే సంస్థలకు గత మార్చిలో చమురు కంపెనీలు డీజిల్ ధరలను భారీగా పెంచాయి. దాంతో బయట బంకుల్లోనే ఆర్టీసీ బస్సులు డీజిల్ పోయించుకునేవి. రెండు నెలలపాటు సంస్థ సిబ్బందితోపాటు ప్రయాణికు�
పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే సంస్థలకు గత మార్చిలో చమురు కంపెనీలు డీజిల్ ధరలను భారీగా పెంచాయి. దాంతో బయట బంకుల్లోనే ఆర్టీసీ బస్సులు డీజిల్ పోయించుకునేవి. దాంతో రెండు నెలలపాటు సంస్థ సిబ్బందితోపాటు ప్రయ�
Petro Rates Hike | పొరుగు దేశం పాకిస్థాన్లో పెట్రో ధరలు భగ్గుమన్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.35 చొప్పున ధరలు పెంచేసింది. పెంచిన ధరలు ఇవాళ (జనవరి 29) ఉదయం 11 గంటల నుంచి అమల్లోకి వచ్చాయని పా�
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంటగ్యాస్ను రికార్డు స్థాయిలో ధరలను పెంచిన కేంద్రం.. కంటితుడుపు చర్యగా స్వల్పంగా ధరలను తగ్గించింది. అయినా ఇంకా ధరలు సామాన్యుడికి భారంగానే ఉన్నాయి. ఈ క్రమంలో రాష
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ‘బారాణా పెంచి.. చారాణా తగ్గించినట్టు’ ఉందని.. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన గాంధీ దవాఖానలో మీడియాతో మాట్లాడాడ�
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జ�
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి ముడిచమురు ధరలు పెరిగాయి. బ్యారెల్ బ్రెంట్కు ధర దాదాపు 108 డాలర్లకు చేరింది. ఈ ప్రభావంతో బల్క్ పెట్రోల్ ధర లీటర్ రూ.25 వరకు పెరిగే అవకాశం ఉన్నది. అలాగే త్వరలో సా�