ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జ�
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి ముడిచమురు ధరలు పెరిగాయి. బ్యారెల్ బ్రెంట్కు ధర దాదాపు 108 డాలర్లకు చేరింది. ఈ ప్రభావంతో బల్క్ పెట్రోల్ ధర లీటర్ రూ.25 వరకు పెరిగే అవకాశం ఉన్నది. అలాగే త్వరలో సా�
డీజిల్ ధర | సబ్సిడీ గ్యాస్ ధరలను పెంచిన చమురు కంపెనీలు.. డీజిల్ రేటును మరోసారి తగ్గించాయి. వరుసగా మూడో రోజు లీటర్ డీజిల్పై 25 పైసల మేర కోత విధించాయి.
పెట్రో వడ్డన| దేశంలో పెట్రో మంట కొనసాగుతూనే ఉన్నది. వాహనదారుల జేబుకు చిల్లు పడుతూనే ఉన్నది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత రెండు నెలల నుంచి వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూనే వస్తున్నాయి. తాజాగా విన