హైదరాబాద్ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దే మహోన్నత ఉద్దేశంతో నాటి కేసీఆర్ సర్కార్ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తే ఆ సమున్నత ఆశయానికి నేటి ప్రభుత్వం గండి కొడుతున్నది. చిన్న చిన్న వ్యాధులకు బస్తీ స్థాయిలో
కొందరు అక్రమార్కులు బరి తెగించారు. కాసుల మోజులో.. బిడ్డ పుట్టక ముందే గుట్టు విప్పేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడో, మగో తేల్చేస్తున్నారు. ఈ క్రమంలో కళ్లు తెరవని బిడ్డని కడు
రోగనిర్ధారణ పరీక్షల కంటే ముందు యాంటీ బయాటిక్స్ను రోగులకు సూచించొద్దని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. వైరస్లు, బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ను తట్టుకొనేలా తయారవుతున్న నేపథ్యం�
టీబీ నివారణలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం చేయవద్దని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ సూచించారు. బుధవారం ఆదిలాబాద్లోని జిల్లా టీబీ నివారణ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
మహిళా సంరక్షణ, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నది. అందులో భాగంగా తీసుకొచ్చిన మహిళా క్లినిక్లను క్రమంగా అంతటా విస్తరిస్తున్నది.
రోగం భయంకరమైంది. వైద్యం ఖరీదైంది. రోగ నిర్ధారణ పరీక్షలు ఇబ్బందికరమైనవి. అసలు రోగమే రాకుండా, దవాఖానలో కాలుపెట్టాల్సిన అవసరమే లేకుండా హాయిగా బతకాలంటే ఒకటే మార్గం. తరచూ రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం.
వైద్య రంగంలో అనేక రకాల మార్పులకు శ్రీకారం చు డుతున్న రాష్ట్ర సర్కారు, అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెస్తున్నది. ప్రైవేట్లో టెస్టుల పేరిట చేస్తున్న దోపిడీకి చెక్ పెట్టేందుకు టీ-డ యాగ్నోసిస్ సెంటర్�
అతివలకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లి వేల రూపాయల ఖర్చు చేయాల్సిన పని లేదు. వారికి వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళలు వివిధ వ్యాధ�
అలర్జీ అనేది ప్రతి ఒక్కరిలో ఏదో రూపంలో వేధిస్తుంది. పైగా ఇది దీర్ఘకాలిక వ్యాధి. కొన్ని రకాల పదార్థాలు, వాతావరణ పరిస్థితులు.. ఇలా అనేక రకాల కారణాలతో వస్తుంది. అది ఏ రకమైన ఎలర్జీయో గుర్తించి..