కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి చెందిన ప్రముఖులు పార్టీ చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రత్యక్షమయ్యింది. దీనిని చూసిన బీజేపీ �
‘నీట్' పేపర్ లీక్ వివాదం, నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆందోళనకారులకు కొంత రాజకీయ పురోగతి కనిపించినప్పటికీ, తమ పిల్లలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇది ఏమాత్�
నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా పోరాడి విద్యార్థులు విజయం సాధించారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పెద్ద భంగపాటు.
26 రోజుల జెన్జీల చారిత్రాత్మక ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. నీట్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే వారి డిమాండ్ ఎట్టకేలకు స�
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపై విద్యార్థులు చేపట్టిన నిరసనకు తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన దరిమిలా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ �
విద్యార్థులు, యువత ఒత్తిడికి తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కేవలం ఒక మంత్రి పదవి కోల్పోయిన ఘటన మాత్రమే కాదు. గత 12 ఏండ్లలో భారీ ప్రజా ఉద్యమాల ఒత్తిడితో మోదీ ప్రభుత్వం వె�
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో గత 40 రోజులకు పైగా విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళన శనివారం అధికారికంగా ముగిసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషిని విద్యా శాఖ మంత్రిగా నియమించారు. ప్రధాని మోదీ సలహా మేరకు రాష్ట్రపతి.. ధర్�
నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నెలకొన్న ఒత్తిడి కారణంగా కేంద్ర మంత్రి పదవికి శనివారం రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్(57) గత కొన్నేండ్లుగా బీజేపీలో అత్యంత కీలకమైన నాయకులలో ఒకరిగా ఎదిగారు. ఆయన మొదట ఒక సమ
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్జీ విద్యార్థులు సాగించిన ఉద్యమంతో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాకు కేంద్రం కట్టుబడి ఉంటుందా? లేక, ఏదో మెలికతో ప్రధాన్న�
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఈ నెల 11న మహారాష్ట్ర విద్యా రాజధాని పుణెలో ఆందోళన నిర్వహించనున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వెల్లడించింది. సావిత్రిభాయ్ ఫూలే పుణె యూని�