కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో చేపట్టిన భూ భారతి రెవెన్యూ చట్టం 2025 ద్వారా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు చేసుకున్న వారి భూ సమస్యలు పరిష్కారమయ్యేనా.. అని సందేహాలు తలెత్తుతున్నాయి.
ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని భదాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, పీఎం కుసుమ్ పథకం, సమగ్ర ఇంటింటి కుటు
ఆలేరు మండలంలోని శారాజీపేటకు చెందిన రైతు బుర్ర మధు రైతు భూమి ధరణిలో మిస్సింగ్ సర్వే నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నాయి. కానీ తహసీల్దార్ మాత్రం వెరిఫై చేయకుండా అప్లికేషన�
జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారంలో తిరస్కరణకు గురైనవే అధికంగా ఉంటున్నాయి. మొత్తం అప్లికేషన్లలో 90 శాతం వరకు రిజెక్టు కాగా మిగిలినవి అధికారుల ఆమోదం పొందాయి.
తమ భూమిని కబ్జా చేశారని.. న్యా యం చేయాలని డిమాండ్ చేస్తూ తాండూరు మండలంలోని అంతారం తండావాసులు సుమారు 50 మంది వినూత్న నిరసన తెలిపారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇంటిల్లిపాది సోమవారం కలెక్టరేట్ ఆవరణలో �
భూసమస్యల పరిష్కారానికి రైతులు పెట్టుకున్న ధరణి దరఖాస్తులను త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం వెల్దుర్తి తహసీల్ కార్యాలయం, ప్రభుత్వ దవ�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూ సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. గత ఆరు నెలలుగా రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయాల ను ంచి కలెక్టరేట్ వరకు ప్రదక్షిణలు చేస్తూన�
ధరణి దరఖాస్తులకు మోక్షం ఎప్పుడో అని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణి దరఖాస్తులను పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించామని రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నా..
జిల్లాలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిషారానికి సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు క�
ధరణి దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహించిన ‘ప్రత్యేక డ్రైవ్' సగంలోనే ఆగిపోయింది. తొమ్మిది రోజుల్లో 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేసిన సంగతి త
ధరణిలో నమోదైన భూ దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సభావత్ మోతీ
Minister Ponguleti | పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మార్చి 1వ తేదీ నుంచి 9వ తేది వరకు ఎమ్మార్వో స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్టు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా�