PETA | కోడి పందెంలను ఆపాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీని జంతు సంక్షేమ బోర్డు ఆదేశించింది. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) ఆఫ్ ఇండియా
B.Tech student murder | గుంటూరు నగరం కాకాని రోడ్డులో బీటెక్ విద్యార్థిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
‘‘ఎన్హెచ్ఆర్సీ’’ సమన్లు | ఆంధ్రప్రదేశ్ హోంశాఖ కార్యదర్శితోపాటు డీజీపీ గౌతమ్ సవాంగ్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ ( (ఎన్హెచ్ఆర్సీ) ఇవాళ సమన్లు జారీ చేసింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ దృష్ట్యా అత్యవసర ప్రయాణాలకు రేపటి నుంచి ఈ-పాస్ విధానం అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ-పాస్ కోసం ప్రయాణికులు పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర�
విజయవాడ : ఆంధ్రా-ఒరిస్సా స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు ముత్తన్నగిరి జలంధర్ రెడ్డి అలియాస్ మారన్నా(40) పోలీసులకు లొంగిపోయినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సావాంగ్ తెలిపారు. డీజీపీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పలు �
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు
హైదరాబాద్: చత్తీస్ఘడ్లోని బీజాపూర్-సుక్మా జిల్లా సరిహద్దుల్లో మావోలతో జరిగిన భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆంధప్రదేశ్లో బోర్డర్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల స�