సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయని, వీటి బారిన పడి నిత్యం దేశవ్యాప్తంగా ఎంతో మంది తీవ్రంగా నష్టపోతున్నారని డీజీపీ బీ శివధర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో అవగాహన లేమి ఇందుకు కారణమని పేర్క�
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8, 9వ తేదీల్లో ఫ్యూచర్సిటీ ప్రాంతంలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మి ట్ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికార�
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నవంబర్ 15న ప్రత్యేక లోక్అదాలత్ నిర్వహించనుంది. చిన్నపాటి కేసుల ప్రభావం కోర్టులో ఎకువగా ఉందని, చిన్నచిన్న క్రిమినల్ కేసుల భారం తగ్గించడానికి నిర్వహించే ప్రత్యేక లోక్అ�
వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో లొంగిపోవల్సి వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, దక్షిణ బస్త్ డీవీసీ ఇన్చార్జి కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్ చెప్పారు.
ప్రతి విషయంలో పోలీసులను టార్గెట్ చేసి మాట్లాడం సరికాదని, పోలీసులు తప్పు చేస్తే వారిపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సంస్థలు ఉన్నాయని, తీవ్రతను బట్టి కోర్టుకు కూడా వెళ్లొచ్చని నూతన డీజీపీగా నియామకమైన బీ �