బీఆర్ఎస్ రజతోత్సవ సభపై వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అక్కసు వెళ్లగక్కారు. బీఆర్ఎస్ సభ కోసం వేస్తున్న రోడ్లు, కాలువల పూడ్చివేతను సోమవారం పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. సభ కోసం చేస్తున్న ఏ�
సాగునీటి నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం రైతులకు శాపంగా మారింది. దేవాదుల ప్రాజెక్టు పరిధిలో రెండు తడులతో చేతికి వచ్చే పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా 60 వేల ఎకరాలను ఎండబెట్టింది.
Devadula | సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో వందలాది ఎకరాల్లో వరి ఎండిపోతున్నది. అసలే దుర్భిక్ష ప్రాతం కావడం, కాంగ్రెస్ సర్కారు సాగునీరు విడుదల చేయకపోవడంతో దేవాదుల కాల్వలు చెత్తాచెదారంతో నిండి మూసుకుపోయాయ
దేవాదుల ఎత్తిపోతల మూడో దశలోని దేవన్నపేట పంప్హౌస్లోని మోటర్లను ఆన్ చేసే ప్రక్రియ ఎంతకీ కొలిక్కి రావడంలేదు. ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, సాగునీటి సరఫరా తీరులోని వైఫల్యాలకు ఎక్కడా పొంతన కుదరడంలేదు.
మంత్రుల హడావుడితో ఆన్ కాలేకపోయిన దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పంపుల పరిస్థితి ఇంకా అలాగే ఉన్నది. బుధవారం రాత్రి వరకు పంపులు ఆన్ కాలేదు. మరో రెండు రోజుల వరకు పంపులు ఆన్ అయ్యే పరిస్థితి లేదని సాగునీటి శాఖ �
ఎట్టకేలకు దేవాదుల 3వ ఫేస్ పంపింగ్ బుధవారం ప్రారంభం కానున్నది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెచ్చిన ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం నీటి విడుదలకు ఆదేశించింది. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా తపాస్