ఉప ముఖ్యమంత్రి భట్టి ఇంట్లో దొంగలు పడ్డారు. బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో వాచ్మన్గా పనిచేస్తున్న వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 బీ
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలంద రూ అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్ శాంతి కుమారి స్పష్టం చేశారు. ఆదివారం డీజీపీ జితేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఉపముఖ్యమంత�
తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ రాజకీయాలు ప్రయోగించారు. ఫలితంగా తెలంగాణ ఖజానాకు భారీ కన్నం పడింది. బాబు తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పడంతో తెలంగాణకు ఏకంగా రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లింద
హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో సరైన వసతులు లేక, కలుషిత ఆహారం బారినపడి 36మంది విద్యార్థులు ఇప్పటికే చనిపోయారని, 800మంది అనారోగ్యానికి గురయ్యారని, ఇకనైనా మెస్చార్జీలను పెంచాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సం�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తమ్మిడిహట్టి బరాజ్ పనులను త్వరలో ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్రిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించ�
సింగరేణి బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని, శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేయడమే ఆ పార్టీ విధానమని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ విధానాన్నే బీజేపీ అమలు చేస్తోందని విమర్శించారు. గ
యాదగిరిగుట్ట ఆలయంలో ఇటీవల జరిగిన ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇన్చార్జి కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పనిచేస్తున్న రామకృష్ణారావును బాధ్యతల ను�
దేవరకొండ నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజ్టెలకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. గురువారం హైదరాబాద్లో ఆయనను మర్యాద పూర్వకంగా కల
తెలంగాణ నుంచే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మండలంలోని స్నానాల లక్ష్మీపురంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడ�
మండలంలోని బరాఖత్గూడెం గ్రామంలో గల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కందాళ శ్రీనివాసాచార్యులు, ప్రశాంతాచార్యులు పూర్ణకుంభంత