ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు సమ్మెకు దిగారు. ఉత్తరప్రదేశ్ విద్యుత్తు కర్మచారి సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 10 గంటల నుంచి 72 గంటల నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. ఉత్తరప్రదే�
వ్యవసాయశాఖ నానాటికీ అప్డేట్ అవుతున్నది. మారుతున్న సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా శాఖలో మార్పులు తీసుకువస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని వ్యవసాయశాఖ విధి నిర్వహణకు
న్యూఢిల్లీ, ఆగస్టు 18: రెమిటెన్సులు, టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ నుంచి నాన్-రెసిడెంట్ కార్పొరేట్లకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మినహాయింపునిచ్చింది. దేశంలో శాశ్వత లేదా స్థిరమైన వ్యాపార స్థలి లేని నాన్-రెసిడెంట�
ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలు తెగిపడ్డాయా..? భారీ వానలకు విద్యుత్తు స్తంభాలు వంగి ప్రమాదకరంగా మారాయా? కరెంటు తీగలు చేతికందే ఎత్తులో ప్రమాదం జరిగేలా కిందకు వేలాడుతున్నా.. ఎవరికి ఫిర్�
తపాలశాఖ ఉందనే విష యం ఈ కాలంలో చాలా మందికి తెలియనే తెలియదు. కేవ లం ఉత్తరాలు, బట్వాడా లాంటి సేవలకే మరిమితమైతే మనుగడ కష్టమని గ్రహించిన తపాల శాఖ పూర్వకాలం నాటి పద్ధతులకు స్వస్తి పలుకుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞ
రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, నేడు వ్యవసాయ రంగంలో రైతు రాజుగా మారాడంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆరేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కల్లూర�
ప్రజలకు మెరుగైన ప్రయాణం, రవాణా లక్ష్యంగా జాతీయ రహదారులను విస్తరించారు. అన్ని హంగులతో రూపుదిద్దుకున్నప్పటికీ కొన్నిచోట్ల అవి ప్రమాదాలకు నిలయంగా మారాయి. సరైన సూచనలు లేకపోవడం, వేగ నియంత్రణకు చర్యలు తీసుక�
రాష్ట్రంలో తొలి లైన్ వుమన్గా ఉద్యోగం పొందిన బబ్బూరి శిరీష చరిత్ర సృష్టించిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం మంత్రుల నివాస సముదాయంలో టీఎస్ఎస్పీడీసీఎల్ లైన్ వుమన్ నియామక �