సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కడవేర్గు, చుంచనకోట, ఆకునూరు, వేచరేణి, చిట్యాల గ్రామాలకు చెందిన రైతులు ఏర్పా టు చేసుకున్న ఫార్మర్ ప్రొడ్యుసింగ్ ఆర్గనైజింగ్ సంస్థలో నిధుల గోల్మాల్ జరిగిందని రైతు�
పార్లమెంట్ ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం ఎక్సైజ్, రవాణా, వాణిజ్య పన్
యాసంగి పంటకు సాగు నీరు విడుదల చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నీటి సరఫ రాపై ఈఎన్సీ వెంకటేశ్వర
ఎంపానెల్మెంట్ ఆఫ్ అవుట్సోర్సింగ్ టెండర్ ప్రక్రియను ప్రారంభించినట్లు మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదన�
యాసంగిలో ఆరుతడి పంటలకే నీళ్లిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎల్ఎండీ దిగువ ఆయకట్టుకే అందే అవకాశాలున్నాయి. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష�
ఉమ్మడి జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రాజెక్టుల తాజా పరిస్థితి,
ఆదిలాబాద్ మార్కెట్యార్డులో పత్తి కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. మార్కెటింగ్ శాఖ అధికారుల నిర్వహణ లోపం ఫలితంగా రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీసీఐ కేంద్రం వద్ద సిబ్బంది సహకరించకపోవడంతో, ప్రై�
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం సుమారు 434 ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించినట్టు అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ప్రతి శుక్రవారం తనిఖీలు, అవగాహన కార్యక్రమాల్లో భాగంగా హోటళ్లు, గృహసముదాయ