DEO Ramesh Kumar | ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ముఖ హాజరు శాతం వందశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ ఉపాధ్యాయులను ఆదేశించారు.
DEO Ramesh Kumar | నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రారంభమైన 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తెలిపారు.
బిజినేపల్లిలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలతోపాటు ఆల్ సెయింట్స్ మోడల్స్కూల్, పాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శనివారం జరిగిన పదో తరగతి బయోసైన్స్ పరీక్షా కేంద్రాలను డీఈవో రమేశ్కుమ�
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలు, ఆల్ సెయింట్ హైస్కూల్, పాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని పదవ తరగతి పరీక్షా కేం�
10th class exams | అచ్చంపేట పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, శ్రీ చైతన్య, శ్రీ కాకతీయ పాఠశాలల పరీక్షా కేంద్రాల్లో రెండో రోజు జరుగుతున్న పదవ తరగతి హిందీ పరీక్షల నిర్వహణ తీరును ఇవాళ నాగర్ కర్నూల్ జి
Nagar Kurnool DEO | కొల్లాపూర్, ఫిబ్రవరి 12 : పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఏ రమేష్ కుమార్ సూచించారు.
బాలికలని కూడా చూడకుండా ఓ పీఈటీ వారిపై దాష్టీకం చూపించింది. స్నానాలు ఆలస్యంగా చేస్తున్నారన్న కోపంతో బాత్రూం డోర్లు పగులగొట్టి.. తన సెల్ఫోన్లో వీడియో తీస్తూ చితకబాదింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల�
సిరిసిల్ల రాజీవ్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం 324మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లే ఉండడంపై తల్లిదండ్రులు ఆగ్రహించి రోడ్డెక్కారు. తమ పిల్లల భవిష్యత్ను అంధకారంలో పడేయవద్దని ఆగ్రహించారు.