Adultrated Toddy | కల్లు తాగే అలవాటు ఉండటంతో.. గంగామణి ఈ నెల 6న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో హైదర్ నగర్లోని కల్లు డిపోకు చేరుకొని కల్లు తాగింది. ఇంటికి రాగా రాత్రి 11 గంటల సమయంలో వాంతులు విరేచనాలు రావడంతో ఆమెను వెంటనే సమీప�
Mohan Babu | గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) 83 ఏండ్ల వయసులో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారని తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ప్రము�
Reporter | గుండాల , ఫిబ్రవరి 9 : గత పది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టర్ మృతి చెందిన సంఘటన గుండాల మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రాచకొండ �
Sitaram Yechury : సీపీఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ ఎంపీ సీతారాం ఏచూరి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఏచూరి వామపక్ష ఉద్యమానికి దిక్సూచీ వంటి వారని, ఆయన సామర్ధ్యం, వాగ్ధాటి పార్టీలకు అతీతంగా అంద�
Vijayakanth | తమిళ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) కన్నుమూసిన విషయం తెలిసిందే. విజయకాంత్ మృతి పట్ల యావత్ తమిళ ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
నిందితుడు ఎంతటి వాడైనా సరే.. కఠినంగా శిక్షి స్తాం, ప్రీతికి, ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం గిర్నితండాలో ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్�
సీఎం కేసీఆర్ పెద్దనాన్న కుమారుడు చక్రధర్రావు (రిటైర్డ్ ఉపాధ్యాయుడు) ఈ నెల 17న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా.. బుధవారం ఆయన కుటుంబసభ్యులను సీఎం సోదరి వెన్నమనేని వినోద, వెన్నమనేని పూర్ణచందర్
ప్రముఖ దర్శకులు కే.విశ్వనాథ్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమని అన్నారు. సినీ ప్రపంచంలో ఒక దిగ్గజమని చెప్పారు.
కరీంనగర్ శివారులోని మానేరు తీరంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య ద్వాదశ కర్మ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కే చంద�
పితృశోకంతో బాధపడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబాన్ని, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం పరామర్శించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో గం�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ (99) మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రిసెర్చ్ సె
అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మంచాని నర్సింహరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని జడ్పీటీసీ అవినాశ్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సింహ్మరెడ్డి స్వగ్రామం కుమ్మరిగూడకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పర�