Delhi Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. కాలుష్యానికి తోడు పెద్ద ఎత్తున పొగమంచు నగరాన్ని కమ్మేస్తున్నది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఢిల్లీలోని పలు నగరాల్లో గాలి నాణ్యత �
Stubble burning | ఢిల్లీ కాలుష్య సమస్యపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. తక్షణమే పంట వ్యర్థాల కాల్చివేతను నిలిపేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని వేళలా రాజకీయాలు తగవని వ్యాఖ్యానించింది. పంట వ్యర�
Air pollution | ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఢిల్లీలో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో గాలి కాలుష్యం, ప్రజారోగ్యంపై దాని దుష్ప్రభావం గురించి మేదాంత హాస్పిటల్కు చెందిన �
Delhi Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం రోజురోజుకు క్షీణిస్తోంది. మహా నగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో వాయు నాణ్యత దారుణంగా పడిపోతోంది. శనివారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AIQ) 431గా నమోదయింద�
delhi air pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గురువారం దట్టంగా పొగమంచు పేరుకుపోయింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ
Delhi govt closure of all schools | దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం పెరుగుతున్నది. గురువారం కాలుష్యంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాల తీరుపై మండిపడింది. ఈ క్రమంలో
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం అంశంపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వాలు ఎన్ని చెబుతున్నా.. కాలుష్యం మాత్రం తగ్గడంలేదని సుప్రీం వెల్లడించింది. గత కొన్ని వారాల నుంచి ప్�
ఢిల్లీ ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి? ఇన్నేండ్లూ అధికారులు ఏం చేస్తున్నారు? రైతులను కలిసి మాట్లాడటం కుదర్లేదా? ఐఎండీ సాయంతో పరిష్కారం వెతకండి ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ముందస్తు చర్యలు చేపట్టా�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇదేశాలు ఇవ్వలేదని కేంద్రం ఇవాళ సుప్రీంకోర్టులో చెప్పింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై నమోదు అయిన అఫిడవిట్లో సుప్రీం విచారణ చేపట్టింది. క
న్యూఢిల్లీ: ఢిల్లీ కాలుష్యంపై ఇవాళ కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీతో పాటు చట్టుపక్క ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వారం రోజుల పాటు వర్క్ఫ్రమ్హోమ్ ఇవ్వాలని ఇవాళ సుప్ర
న్యూఢిల్లీ: ఢిల్లీ పరిసరాల్లో వాయు నాణ్యత క్షీణిస్తోందని, ప్రజలు ఇంట్లో కూడా మాస్క్లు ధరిస్తున్నారని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటి�
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైంది. దీపావళి పండుగకు ముందే వాయు నాణ్యత క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి పేర్కొన్నది. పీఎం 2.