2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీలో ప్రవేశానికి దోస్త్ స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి కమిషనర్ ఆఫ్ కొలిజియేట్ ఎడ్యుకేషన్, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ సంయుక్తంగా విడుదల చేశాయి. నేటి(శుక్రవ
రాష్ట్రంలో డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) 2025 నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో కళాశాల విద్యాశాఖ
డిగ్రీ ఫస్టియర్లో అడ్మిషన్లు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడుత ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ గడువును పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబా
DOST | డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ కౌన్సెలింగ్ గడువును పొడిగించారు. దోస్త్ ఫస్ట్ ఫేజ్లో సీట్లు పొందిన వారు సెల్ఫ్ రిపోర్టింగ్కు గడువు పెంచారు.
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను గురువారం కేటాయిస్తారు. ఆప్షన్ల ఎంపికను బట్టి మెరిట్ ప్రకారం ప్రాధాన్యక్రమంలో విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు.
TS Dost | రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)కు 56వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు.
DOST 2023 | హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్) ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతున్న విషయం తెలిసిందే. దోస్త్ థర్డ్
డిగ్రీ కోర్సుల్లో మరో 49,267 మంది విద్యార్థులు సీట్లు పొందారు. వీరిలో మొదటి ప్రాధాన్యతగా 35,195 మంది విద్యార్థులు, రెండో ప్రాధాన్యతగా 14,072 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు.
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఇందుకు వీలుగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)2023 నోటిఫికేషన్ను గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కళ�
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్)-2021 రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల గడువు తేదీని పెంచినట్టు కాలేజీ విద్య కమిషనర్ నవీన్మిట్టల్ గురువారం ఓ ప్రకటనలో తెల�