ముఖ్యనేతకు అనుక్షణం పదవీ గం డం వెంటాడుతున్నదా? ఆయనను పదవి నుంచి తొలిగించాలని ఇప్పటికే మూడుసార్లు అధిష్ఠానం నిర్ణయించగా, అనివార్య కారణాలతో నిలిచిపోయిందా? అందుకే ముఖ్యనేత ప్రతి సిఫారసును పక్కనబెట్టడంతో�
కాంగ్రెస్లో కులాల చిచ్చు రగులుకుంటున్నది. కాంగ్రెస్ సం‘కుల’ సమస్యలో చిక్కుకున్నది. కులగణన పేరిట తమను మోసగించారని బీసీలు, వర్గీకరణ పేరిట వంచించారని దళిత బహుజనులు ఆగ్రహం వ్యక్తంచేస్తుండటంతో ప్రస్తుత�
Sunitha Rao | జాతీయ స్థాయిలో తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ‘నారీ న్యాయ్' పేరుతో మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీఠ వేసేందుకు ప్రయత్నిస్తుండగా, తెలంగాణలో మాత్రం అందుకుభిన్నమైన వాతావరణం నెలకొన్నదని మహిళా కాం�
రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కేశవరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
‘తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు ఈ విధంగా ఎందుకు వచ్చాయి?. 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ 8 సీట్లు గెలిస్తే, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ కూడా 8 సీట్లు ఎలా గెలు
హలో! ఎవరైనా ఉన్నారా? రండి.. వచ్చి కాంగ్రెస్లో చేరండి.. మంచి తరుణం మించితే దొరకదు అంటూ కాంగ్రెస్ చేరికల కమిటీ చేసిన ప్రకటన మూన్నాళ్ల ముచ్చటే అయింది. టీపీసీసీ చేరికల కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటుచేసింది.
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari), ఆయన కుమార్తె కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని సీఎం రేవంత్ నివాసంలో వారికి పార్టీ రాష్ట్రవ్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ చేరికతో కాంగ్రెస్లో కొత్త పంచాయతీ మొదలైందా.. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పురాణం సతీశ్ పోయిన ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే సీటు ఆశించ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు (K.Keshava Rao) భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన కేకే.. ముఖ్యమంత్రితో పార్టీ చేరికకు సంబంధించిన అంశాలపై చర్చ�