తెలంగాణ ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటించాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పెడరేషన్ �
Declare National Emergency | దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్పైగా నమోదవుతున్నాయి. ఎండలకు తాళలేక వందలాది మంది మరణించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ �
కొత్త మండలంగా ఎర్రవల్లి ఏర్పాటు కానున్నది. గెజిటను విడుదల చేస్తూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 15 రోజుల్లోగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ప్రజలకు జీవోలో సూచించింది. ప్రస్తుతం మండలంలోని బొచ్�
అమర రాజా బ్యాటరీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.201.22 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.144.32 క
రాష్ట్రంలోని పురాతన ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుని నిధులు మంజూరు చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. ఇందులో భాగంగా నష్కల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి
సీరోలును కొత్త మండలంగా ప్రకటించడంపై డోర్నకల్ మండలంలోని మన్నెగూడెం పీఏసీఎస్ చైర్మన్ కొండపల్లి సీతారాంరెడ్డి, ఎంపీటీసీ కొండపల్లి విజయ్పాల్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం చిన్నగూడూరు మండలం ఉగ
ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ సమరశంఖాన్ని పూరించనున్నారు. దేశంలో ప్రమాదంలో పడుతున్న ఫెడరల్, సెక్యులర్, ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే తన ప్రయత
అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను బ్రిక్స్ దేశాలు గౌరవిస్తాయని కూటమి దేశాల అధినేతలు పేర్కొన్నారు. చైనా అధ్యక్షతన వర్చువల్ విధానంలో ఈ సమావేశం జరిగింది
రాహుల్ వరంగల్ పర్యటన వల్ల రాష్ట్రానికిగానీ, దేశానికి గానీ ఒరిగిందేమీ లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ విమర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున�
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక దివాలా దిశగా వెళ్తున్నది. దేశంలో విదేశీ మారక నిల్వలు ఇప్పటికే అడుగంటాయి. దీంతో విదేశాల నుంచి తీసుకున్న అప్పులను ప్రస్తుతానికి కట్టలేమంటూ ప్రభుత్వం �