జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో
శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పలు రంగాల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు
మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్,
రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జిల్లా రవాణా శాఖ అధికారి లెకల కిష్టయ్యతో కలిసి 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల
క్రీడలతో మానసికోల్లాసంతో పాటు స్నేహ సంబంధాలు పెరుగుతాయని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మందమర్రి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల ఆవరణలో పోలీసు అధికారుల స్నేహ పూర్వక క్రికెట్ టోర్�
పోలీస్శాఖపై నమ్మకం పెరిగేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ సిబ్బందికి సూచించారు. గురువారం కోటపల్లి పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు.
ప్రజలకు అందుబాటులో ఉండి చట్టపరిధిలో సమస్యలు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందేలా పని చేయడం పోలీసుల ప్రధాన లక్ష్యమని మంచిర్యాల డీసీపీ సుధీర్రాంనాథ్కేకన్ సూచించారు. బుధవారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టే
హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో అత్తను రివాల్వర్తో కాల్చి హతమార్చిన ఘటనలో కోటపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ప్రసాద్ రివాల్వర్ను చోరి చేసి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన ప్రవర
ఎన్నికల నియమావళిపై అధికారులు, సిబ్బందికి అవగాహన అవసరమని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అన్నారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహ�