Fire Accident | మైలార్దేవ్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం తప్పింది. ఓల్డ్ టైర్స్ స్క్రాప్ లోడ్తో నిండి ఉన్న డీసీఎంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Mulugu | పైన ఖాళీ టమాట పెట్టెలు పెట్టుకొని కింద పశువులను కట్టేసి అక్రమంగా రవాణా చేస్తున్న డీసీఎం వ్యానును శుక్రవారం ఉదయం ఏటూరు నాగారం పోలీసులు పట్టుకున్నారు.
పాల ప్యాకెట్ తీసుకొచ్చేందుకు కుమారుడిని వెంట బెట్టుకొచ్చిన తండ్రిని డీసీఎం రూపంలో మృత్యువు వెంటాడింది. ఆ పసివాడి కండ్ల ముందే తల్లడిల్లి తండ్రి చనిపోయాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మ
కందూరు చేద్దామని కమ్మర్పల్లి నుంచి వెళ్లిన ఓ రెండు కుటుంబాల్లో కొన్ని గంటల్లోనే తీవ్ర విషాదం నెలకొంది. వారు వెళ్తున్న వాహనం బోల్తాపడి ఇద్దరు మృత్యువాత పడగా.. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి.
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ వద్ద హైదరాబాద్ - నాగ్పూర్ హైవేపై డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఐదు గురు దుర్మరణం చెందారు. డీసీఎం వాహనం వేగం గా వచ్చి రోడ్డు దాటుతున�