నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిపై అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఎన్నికలకు మరో ఏడు నెలలే గడువున్నా చైర్మన్ కుర్చీని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని కొన్�
బ్యాంకు పాలకవర్గంతోపాటు ఉద్యోగుల సమష్టి సహకారంతోనే బ్యాంకు అభివృద్ధిలో పయనిస్తుందని, దాంతోనే తనకు జాతీయ స్థాయిలో ఉత్తమ చైర్మన్గా అవార్డు వచ్చిందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందరెడ్డి అన్నారు.
నుంచి ఫిబ్రవరి 29 వరకు సహకార బ్యాంకుల పరిధిలో డిపాజిట్ల సేకరణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో 2024 డైరీ, క్యాలెండర్
ప్రాథమిక సహకార సంఘాలను మల్టీ సర్వీసింగ్ సెంటర్లు(ఎంఎస్సీ)గా మార్చేందుకు మరికొన్ని సంఘాలకు అవకాశమిస్తూ నాబార్డు ఈ పథకాన్ని మరో మూడేండ్లు పొడిగించినట్లు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలి
బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీతను మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి జరుగుతుందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని నివాసంలో ఆదివారం ఆయన
తమకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గుండ్లపల్లిని ఎప్పటికీ మర్చిపోమని, గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శనివారం యాదగిరిగుట్ట
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మూడేండ్లలో ఆర్థికంగా పుంజుకున్నది. ప్రస్తుతం లాభాల్లో నడుస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీసీసీబీ సేవలను విస్తరించేందుకు అనుమత
అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలంతా అండగా నిలువాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఆత్మకూరు(ఎం) మండలం రాఘవపురం గ్రామానికి చెందిన బీజేప�
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పలువురు నాయకులు శనివారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్�