ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్ర స హకార బ్యాంక్ చైర్మన్ ఎంపికలో కాంగ్రెస్ నాయకు లు రాజకీయ నైతిక విలువలకు తిలోదకాలిచ్చారు. సంపూర్ణ మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ నేతలను భయపెట్టి డీసీసీబీ చైర్మన్ పదవిని �
ప్రజల ఆశీర్వాదంతో మూ డోసారి కేసీఆరే సీఎం కావడం ఖాయమని, బీఆర్ఎస్తోనే తెలంగాణ సస్యశ్యామలమవుతుందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పొతం గల్ మండలం కల్లూర్ గ్రామంలో రూ.8 కోట్లతో చేపట్టిన పలు అభివృ
కలిసి కట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిద్దామని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస
వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగానే టీఆర్ఎస్లో చేరుతున్నారని, డబ్బులిచ్చి చేర్పించుకునే అవసరం తమకు లేదని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్కు ప్రజ�
ఖమ్మం : ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం కుటుంబసమేతంగా శుక్రవారం యాదాద్రి లక్ష్మీనర్సిహస్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర సహకార ఎఫెక్స్ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవిందర్రావు �
అన్నపురెడ్డిపల్లి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం స్పష్టం చేశారు. గురువారం మండల కేంద్రంలో డీసీసీబీ బ్యాంక్ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం సొసైటీ చైర�
ఖమ్మం : ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఎల్లప్పుడూ ముందు వరుసలోనే నిలుస్తారనీ,మాట తప్పని నాయకునిగా ఎంపీ నామకు పేరు ఉందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. ప్రధానంగా పేద
కోదాడ: టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తుంటే విమర్శలు చేయడం సరికాదని, అసత్య ప్రచారాలు మానుకోవాలని డిసిసిబి డైరెక్టర్ కొండా సైదయ్య స్పష్టం చేశారు. శనివారం పట్టణంలో�