తెలంగాణ ఉద్యమనేతగా పెద్ది ప్రజల మనిషని, వారి మనస్సులో ఉన్న ఆయనకేం కాదు, అధైర్యపడొద్దని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ సుదర్శన్రెడ్డి స�
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నిర్వహించి, 80 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకే కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మాజీ చీఫ్ విప్
కాజీపేట జంక్షన్కు రైల్వే డివిజన్ హోదా కల్పించాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ డిమాండ్ చేశారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ)లో స్థానికులకే 90 శాతం ఉద్య
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరా మారావు బర్త్ డే సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సంబురాలు నిర్వహించారు. కేక్లు కట్ చ�
‘నిజాం కాలంలో నిర్మించిన మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. 60 ఏండ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ దానిని పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్స్ పూర్తి చేయడంలో ఓటర్లకు సహాయంగా ఉండాలని మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శనివారం57వ డివిజన్లోని టీవీ టవర్ కాలనీలో
మరో రెండున్నరేళ్ల పాటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల తరపున పోరాడాలని, కేసులు, బెదిరింపులకు ఎవరూ అధైర్య పడవద్దని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్ బీఆర్ఎస్ శ్రేణులకు భరోసా ఇచ్చారు.
దళిత బహుజనులకు అనునిత్యం సహకారమందిస్తానని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) ఉమ్మడి వరంగల్ జిల్లా 11వ మహాసభలు సోమవారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో రాష్ట్ర ఉపా�
వరంగల్ నగర ప్రజల జీవనాడిగా ఉన్న భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. పూడికతీత పనులు నెల ల తరబడి కొనసాగుతున్నా ఇంకా పూర్తి క�
ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (సర్,స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గురువారం ప్రారంభం కాగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 50వ డివ�
Dasyam vinay bhasker | 1984లో దివంగత ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం విధించినప్పుడు నీ బతుకేంది నాయిని రాజేందర్ రెడ్డి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్ అయ్యారు.
‘అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్.. మళ్లీ కాబోయే సీఎం కేసీఆరేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి..’ అని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర
తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం చిమ్మడం మానడం లేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ, ఆంధ్రా విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చిన కర్ణాటక
దాదాపు నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంత ప్రజ లు కొట్లాడి సాధించుకున్న రైల్వే మల్టీ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ( రైల్వే కోచ్ ఫ్యాక్టరీ)లో స్థానికులకే 80శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, అవి సాధించే వరకు గల్లీ నుంచి ఢిల్