నా తెలంగాణ కోటి రతణాల వీణ అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్వాలలు రగిల్చిన యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు అని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. సోమవారం దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా సీఎం ఆయన సేవలను
Dasarathi | అది 1944వ సంవత్సరం. ఓరుగల్లు కోటలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. సాహిత్య గిరిశిఖరం సురవరం ప్రతాపరెడ్డి గారు అధ్యక్షుడు. చక్కని పందిళ్లు వేశారు, ఎందరెందరో సాహితీవేత్తలు త�
నడుం పూర్తిగా వంగిపోయిన ఒక ముసలివాడు నడుస్తున్నాడు. “తాతా! యేం వెతుకుతున్నావు?” అని అడిగింది ఒక చిన్నది. “పోయిన యౌవనాన్ని వెతుక్కుంటున్నాను.” అన్నాడు వృద్ధుడు. ప్రశ్నోత్తర రూపంలో వున్న ఈ ఫార్సీ కవిత రాజు
ఈ నెల 22న చిన్నగూడూరులో నిర్వహించనున్న దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతి వేడుకలకు పార్టీలకతీతంగా హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కోరారు.
ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ విముక్తి కోసం నిజాంతో పోరాటం చేసిన దాశరధి కృష్ణమాచార్యుల శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికా�
నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి కృష్ణమాచార్యను బంధించిన నిజామాబాద్లోని ఖిల్లా జైలును పర్యాటక కేంద్రంగా మారుస్తామని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపా�
Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
కవులు, రచయితలు తెలంగాణకు రెండు కండ్ల వంటి వారని సాంస్కృతిక, పర్యాటక, క్రీడల శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. తెలంగాణ రాక ముందు ఉన్న దుస్థితిపై కలాలను ఎత్తిన కవులు, రచయితలు, నేడు తెలంగాణ వచ్చాక జరిగి�
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ.. తన రచనలతో తెలంగాణ అస్తిత్వపు భావాజాలాన్ని నలుదిశలా చాటిన సాహితీ యోధుడు, మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతిని పురస్కరించుకొని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచే ‘న�
‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ‘నా తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. సాహితీ సప్తాహం’ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 11గంటలకు రవీంద్రభారతి మినీహాల్లో వైభవంగా నిర్వహించారు. ‘కవిత-పద్యం, పాటల పోటీల విజేతలకు నగదు పుర�
దాశరథి కృష్ణమాచార్య అవార్డు-2022ను రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కవి డాక్టర్ వేణు సంకోజుకు ప్రకటించింది. ' నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని నినదించిన నాటి తరం తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్యకు గుర్తుగ�
సమాజంలో రచయితలు, కవులు సందర్భానుసారంగా ప్రజలను చైతన్యపరిచి మార్పుతెచ్చిన ఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు భారత స్వాతంత్య్ర సమరంలో బంకించంద్ర ఛటోపాధ్యాయ నింపిన చైతన్యం, విశ్వకవి రబీంద్రనాథ్ ఠాగ�
డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి | తెలుగు వర్సిటీ మాజీ వీసీ, సాహితీవేత్త డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రదానం చేశారు.