వారాంతంలో వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శనివారం రాత్రి సర్వదర్శనం భక్తు ల క్యూలైన్ కంపార్ట్మెంట్లు దాటి అక్టోపస్ భవనం సమీపంలోని ఔటర్ రింగ్రోడ్డు వర కు చేరుకున్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్కు భక్తుల తాకిడి పెరిగింది. భారీ సంఖ్యలో కేదారీశ్వరుడి దర్శనం కోసం భక్తులు ఎగబడుతున్నారు. అయితే ఆలయం వద్ద ప్రత్యేక క్యూలైన
యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ అనంతరమే స్వయంభువుల దర్శనాలు ఉంటాయని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ సమయంలో భక్తులకు అనుమతి ఉండదన్నారు. ఈ నెల 21న ఉదయం 9 గంటలకు అంకురార్పణతో యాగాలను ప్రారంభిస్తా
తిరుపతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీకపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆల�
శంషాబాద్ రూరల్, జూలై 9 : తాను చనిపోతూ.. మరో నాలుగురికి అవయవాలు దానం చేసిన దర్శన్ ముదిరాజ్ సమాజానికి ఆదర్శంగా నిలిచారు. శంషాబాద్ మండలం గండిగూడ గ్రామానికి చెందిన కంచమీది దర్శన్ ముదిరాజ్(55), అతడి భార్య ల�