ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లను చూపేందుకు గుజరాత్ వర్సిటీకి ఎందుకంత భయం? అని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్సింగ్ ప్రశ్నించారు. అసలు ఆ వర్సిటీలో మోదీ చదువుకొని ఉంటే ఖుషీగా సర్టిఫికెట్లు
వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు గెలిచిన ఈటల రాజేందర్
తనను గెలిపించిన ప్రజలపై, ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. బండి సంజయ్ ఢిల్లీకి పాదయాత్ర చేపట్టాలని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు సూచించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చ�
‘ఈడీ, సీబీఐకి బెదరం. తెలంగాణ సీఎం కేసీఆర్ జోలికొస్తే ఊరుకోం’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. గురువారం హైదరాబాద్లో మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్, బీజ�
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భా రం మోపుతూ దారుణంగా హింసిస్తున్నదని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. మోదీ సర్కార్ చేసే పనులు నిల్... వేసే పన్నులు ఫుల్ అని ఎద్
‘ప్రధాని మోదీ దిగిపోవాలని దేశప్రజలు కోరుకుంటున్నారు. పార్లమెంట్ను రద్దు చేస్తే అసెంబ్లీని రద్దు చేయిస్తాం. ఎన్నికలకు వెళ్లి ఎవరి బలం ఏమిటో తేల్చుకుందామా’ అని బీజేపీ నాయకులకు మంత్రి తలసాని శ్రీనివాస్�
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ కంటే మంచి పథకాలు ఉన్నాయని