దండేపల్లి మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నదని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్, నం
మండలంలోని ద్వారక జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 1995-96 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. చదువులు ముగించుకొని భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్లిన వారంతా 29 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై చేరి సందడ�
ఆస్తి వివాదంలో ఓ యువకుడు తన తమ్ముడి ఇంటి ఎదుట బైక్ తగులబెట్టుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ఆంధ్రాబోర్ సమీపంలో జరిగింది.