వినాయక చవితి పర్వదినాన కామారెడ్డి జిల్లా గతంలో ఎన్నడూ లేని జల విధ్వంసానికి గురైంది. అత్యంత భారీ వానలతో కామారెడ్డి అతలాకుతలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లోనే అతి భారీ వర్షాపాతం కామారెడ్డి జిల్లాలోన�
Rats | ఇదిగో ఇక్కడ కనిపిస్తుందే ఆ డ్యామ్ కట్టేసరికి తలప్రాణం తోకకి వచ్చిందనుకో... అన్నది తోకను నిమురుకుంటూ ఓ పెద్ద ఎలుక. ముఖ్యంగా పిల్లర్ల కోసం ఆ పెద్ద దుంగలు నరికే సరికి.. సారీ కొరికే సరికి దుంప తెగిందనుకో అం�
రాష్ట్రంలోని డ్యాములు, బరాజ్ భద్రతపై ఇరిగేషన్శాఖ అధికారులు దృష్టిసారించారు. మంగళవారం జలసౌధలో స్టేట్ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్ ఆపరేషన్స్ విభాగాల అధికారులు సమావేశమై రాష్ట్రంలోని అన్ని డ్యాములపై సమీ�
రాష్ట్రంలోని అన్ని ప్రధాన డ్యాముల పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని డ్యామ్ సేఫ్టీ స్టేట్ కమిటీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 184 డ్యామ్లు ఉన్నాయని గుర్తించిన స్టేట్ కమిటీ ఆయా ఆనకట్టలను క్షేత్రస�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఎస్సారెస్పీలో లక్షా 28 వేల 750 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ఏఈఈ సారిక తెలి�
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యాంలు జలకళ సంతరించుకోవడంతో రైతులు, టీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు
అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ వర్షం పడగా, అత్యధికంగా గుండ్లపల్లిలో 12 మిల్లీమీ�
గ్రేటర్వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో సాధారణ జనజీవనం స్తంభించిపోతున్నది. నాలాల్లో వరద పొంగుతుండగా, చెరువులు పూర్తిగా నిండి అలుగుపారుతున్నాయి. చెరువుల ఎగువ ప్రాంతాలు, లోతట్టు ప్రదేశాలు మ�