హైదరాబాద్, మే28 ( నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని డ్యాములు, బరాజ్ భద్రతపై ఇరిగేషన్శాఖ అధికారులు దృష్టిసారించారు. మంగళవారం జలసౌధలో స్టేట్ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్ ఆపరేషన్స్ విభాగాల అధికారులు సమావేశమై రాష్ట్రంలోని అన్ని డ్యాములపై సమీక్ష నిర్వహించారు. గత ఏడాది ఎస్ ఓఅండ్ఎం విభాగాల మినిట్స్ చర్చించారు. డ్యామ్ చట్టం ప్రకారం డ్యాములు, బరాజ్ భద్రతను చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఈఎన్ అనిల్ ఈఎన్ నాగేందర్ సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఇంజినీరింగ్ కూడా హాజరయ్యారు.
రాష్ట్రంలోని మీడియం, మేజర్ 174 ఉండగా వాటిలో కేవలం 25 డ్యాములకే సేఫ్టీకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ మిగతా వాటికి చేయాల్సిన అవసరం ఉంది. ఆయా డ్యాములన్నింటికీ డ్యామ్ ఎమర్జెన్సీ యాక్షన్ డిజైన్ ఇన్వెస్టిగేషన్స్ నిర్ణయించారు. డ్యాముల పటిష్టతను తెలుసుకునేందుకు చేసే డ్యామ్ వాటర్ చెందిన అధికారులతో చేయించనున్నట్టు తెలిసింది. ఆ సంస్థ నుంచి 20 నుంచి 25 మంది వరకు సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ ఇప్పించి బ్రేకింగ్ పాటు ఎమర్జెన్సీ యాక్షన్ సిద్ధం చేయించాలని నిర్ణయించారు. ఇటు డిజైన్ సెంట్రల్ చేయించాలని నిర్ణయించారు.
దానికి సంబంధించి పలు మోడల్స్ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఆయా డ్యాముల పరిధిలో వస్తున్న ఫ్లడ్ గత 40 ఏండ్లలో వచ్చిన వరద ఎంత.. ఆ డ్యాములను ఎంత ఫ్లడ్ కట్టారు వంటి వాటిని తేల్చనున్నారు. మరోవైపు కామన్ మహారాష్ట్ర, కర్ణాటక అధికారులతోనూ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. నారాయణపూర్ సమావేశంలో పాల్గొనగా.. ఆయన నారాయణపూర్ ఇన్వెస్టిగేషన్స్ చెప్పినట్టు తెలిసింది.ఆల్మట్టి ప్రాజెక్టు గురించి అడగ్గా.. తనకు తెలియదని చెప్పినట్టు సమాచారం.
రాష్ట్రంలోని చిన్న,మధ్య తరహా లిఫ్ట్ రిపేర్లపై ఓఅండ్ఎం సమావేశంలో చర్చించారు. దాదాపు 65 లిఫ్ట్ చిన్న, మధ్యస్థ రిపేర్లు చేయించాల్సిన అవసరం ఉందని మీటింగ్ అధికారులు చెప్పినట్టు తెలిసింది. కల్వకుర్తి సహా పలు ఎత్తిపోతల పథకాలకు రిపేర్లు అవసరమని స్పష్టం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా రూ. కోటి వరకు, ఆ లోపు ఉన్న పనులనే ఓఅండ్ఎం ద్వారా చేయించనున్నట్టు అధికారులు చెప్తున్నారు. రూ.కోటికిపైన ఖర్చయ్యే మరమ్మతు పనులను నేరుగా ప్రభుత్వానికే నివేదించనున్నట్టు తెలిపారు.