ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా, రఘునాథపాలెం, బోనకల్లు, తిరుమలాయపాలెం, చండ్రుగొండ, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రధాన రహదారులు కోతకు గురై దెబ్బతిన్నా�
సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. జిల్లాలో వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి.
బోధన్ పట్టణంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు మున్సిపల్ అధికారులు మరమ్మతులు జరిపిస్తున్నారు. ముఖ్యంగా బోధన్ కు వచ్చే శక్కర్ నగర్ చౌరస్తా వద్ద రోడ్డు, మోస్రా కు వెళ్లే అనిల్ టాకీస్ రోడ్డు, వర్ని వెళ్ల�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో రోడ్లు ఆధ్వానంగా మారాయి. రాజధాని భోపాల్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలాది కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లు వీటిని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. �
రాష్ట్రంలో వర్షానికి దెబ్బతిన్న రోడ్లకు మహర్దశ వచ్చింది. ఆ రోడ్ల మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రూ.670 కోట్ల వ్యయంతో 1,757 కిలోమీటర్ల పొడవునా మరమ్మతులు పూర్తి కాగా, మరో 1,443 కిలోమీటర్ల పొడవు�
అహ్మదాబాద్, జూలై 17: ఫొటోను చూడగానే ఏదో గ్రహశకలం పడి రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడిందని అనుకుంటున్నారా? కానేకాదు. గుత్తేదారులతో అవినీతిపరులైన అధికారులు కుమ్మకైతే అభివృద్ధి పనులు ఎంత నాసిరకంగా ఉంటాయో.. తెలి
తిరుమల : తిరుమలలో స్వామివారి ఆశీర్వాదంతోనే భక్తులకు ఎలాంటి నష్టం వాటిళ్లలేదని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా విరిగి పడ్డ కొండచరియలతో ధ్వంసమైన మార్గాన్ని శనివారం పరిశీలించారు
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి ఆదేశం హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధ