తము సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దని పలువురు దళిత కుటుంబాలు అదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో సర్వే నెంబరు 318, 49లో ఎకరం భూమిని దాదాపు 70సంవత్�
దళితులమనే కారణంతో పట్టా భూముల్లో ఇండ్లు నిర్మించుకుంటే మున్సిపల్, సింగరేణి, రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి వచ్చి జేసీబీలతో కూల్చేశారని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గడ్డిగానిపల్లి గ్రామస్థులు ఆందో�
పేరుకే ప్రజా పాలన.. కానీ ఆచరణలో కనిపించదు. కాంగ్రెస్తో దళితులకు సముచితం స్థానం అంటారు. కానీ రాత్రికి రాత్రే ఏండ్లుగా నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చివేస్తారు. అంగబలంతో, అధికార దర్పంతో దళితులు, పేదలకు నిలువ �
పోక్సో కింద కేసు పెట్టారన్న కక్షతో ఓ గ్రామంలోని అగ్ర వర్ణాల వారు..అక్కడి దళితులందరిపైనా సామాజిక బహిష్కరణ విధించారు. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా హునాసాగి తాలూకాలోని ఓ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. మొ దటి విడుత పూర్తి కాగా.. రెండో విడుత ప్రశ్నార్థకంలో పడింది. వనపర్తి జిల్లాలో మొదటి విడతలో దాదాపు 199 యూనిట్లు అమలు కాగా..
దళితబంధు పథకం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ మండలం దశదిశను మార్చింది. పథకం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో ఇదొకటి. దళితబంధును ప్రారంభించి ర
Religious Conversion : దళిత కుటుంబాలను క్రైస్తవంలోకి మతం మారుస్తున్న వ్యక్తిని యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాధుల నుంచి నయం చేస్తానని చెబుతూ ఆ వ్యక్తి మత మార్పుడులకు పాల్పడుతున్నాడు. ఓ వ్యక్�
దశాబ్దాలుగా దగా పడిన దళితులు.. తెలంగాణలో దర్జాగా బతకాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టింది. సామాజిక వివక్షకు గురైన దళిత కుటుంబాలు ఆర్థిక పరిపుష్టి సాధించి సమాజంలో గౌర�
కరీంనగర్ : ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుపడతానని, నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని సీఎం