వంట గ్యాస్ వినియోగదారులు స్వల్ప ఊరట లభించింది. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను (Gas Cylinder Price) సవరిస్తున్న దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు.. తాజాగా వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలను త�
మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించనున్నారని సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో చమురు �
వంటగ్యాస్ ధర మళ్లీ పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై రూ.48.5 పెరిగింది. వరుసగా గత మూడు నెలల నుంచి వాణిజ్య సిలిండర్ ధర పెరుగుతూ వస్తున్నది.
ఎన్నికల వేళ మరోసారి గ్యాస్ సిలిండర్ (LPG Cylinder Price) ధరలు తగ్గాయి. అయితే గృహావసరాలకు వినియోగించే సిలిండర్ రేట్లు కాదులేండి..! 19 కిలోల కమర్షియల్ గ్యాస్ బండ ధరలు.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయో లేదో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) వినియోగదారులకు షాకిచ్చింది. ఓటింగ్ శాతానికి సంబంధించిన తుది సమాచారం రాకముందే ఎల్పీజీ సిలిండర్ (LPG Cylinde
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర (Price) స్వల్పంగా తగ్గింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ (Commercial LPG cylinder) ధరను రూ.99.75 మేర తగ్గించాయి.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మళ్లీ నిరాశే ఎదురయింది. గత రెండు మూడు నెలలుగా ప్రతి ఒకటో తారీఖున వాణిజ్య అవసరాలకు (Commercial gas) వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను (Cylinder Price) స్వల్పంగా తగ్గిస్తూ వస్తు�
జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై టోల్ట్యాక్స్లు పెంచడంతోపాటు యూపీఐ పేమెంట్లపై చార్జీలు విధిస్తూ ప్రజలనుంచి డబ్బులు గుంజుతున్న కేంద్ర ప్రభుత్వం గుడ్డిలో మెళ్లలా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్�
గ్యాస్ ధరను మరోసారి పెంచి, సామాన్యులపై కేంద్రం మోయలేని భారం మోపిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు వచ్చాకనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా �
తరచూ గ్యాస్ సిలిండర్ల ధర పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న మోదీ సర్కారు... ఈ సారి మళ్లీ గ్యాస్ ధరలు పెంచింది. రూపాయి, పది రూపాయలు కాదు... డొమెస్టిక్ సిలిండర్పై రూ.50 తో పాటు కమర్షియల్ సిలిండర్పై ఏకంగ�