ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) ప్రవేశపెట్టి చెత్త సేకరణను ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెట్టేందుకు అధికారులు కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ స్వచ్ఛ ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజా ధనానికి రెక్కలొచ్చాయో లేక అధికారుల ఉదారత హద్దులు దాటిందో గానీ, ప్రభుత్వ నిధులతో ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ వాసులకు లబ్ధి జరిగేలా ఏకంగా డ్రైనేజీ లైన్ నిర్మించేస్తున్న విచిత్ర ఘట్టం వెలుగులోకి వ
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమాన్ని మంగళవారం మాదాపూర్లో నిర్�
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన గురువారం పట్టణ ప్రణాళిక విభాగంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం, బిల్డ్ నౌ ద్వారా అందుతున్న నిర్మాణ రంగ అన�
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలో భారీ ఎత్తున పలువురు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (ఈఈ)ల బదిలీలు జరిగాయి. డి. ఆశలత జీహెచ్ ఎంసీ ఈఈ నుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈఈగా బదిలీ అయ్య�
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మాణ రంగ అనుమతులకు గ్రహణం పట్టింది. ఆర్థిక వ్యవస్థకు వెన్నులముకగా నిలిచే నిర్మాణ రంగం ఇప్పటికే పలు కారణాలతో తీవ్ర చతికిలపడగా.. ప్రభుత్వ అధికారుల అలసత్వం, ఉ�
దేశంలోనే మేటి మున్సిపల్ కార్పొరేషన్గా వెలుగొందిన జీహెచ్ఎంసీ ఇప్పుడు కళ తప్పింది. పాలనా సౌలభ్యం పేరుతో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం మహానగరాన్ని మూడు ముకలు చేయడమే కాకుండా, పరిపాలనను పూర్తిగా