ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్కు ఇప్పుడు సైబర్ దాడుల భయం కూడా పట్టుకుంది. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన పలు ఆర్థిక సంస్థలు, సెపా బ్యాంక్ మంగళవారం సైబర్ దాడులకు గురయ్యాయి.
ఆపరేషన్ ‘సిందూర్' పేరుతో సోషల్ మీడియాలో అప్డేట్స్ వెతుకుతున్నారా? ఆ పేరుతో కనపడిన లింక్స్ను క్లిక్ చేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక అకౌంట్లనే ఫాలో కావాలని �
భారతీయ డిజిటల్ వ్యవస్థలపై సైబర్ దాడులు పెరగకుండా నిరోధించేందుకు తమ సైబర్ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ఆర్థిక సంస్థలు, ఇతర కీలక రంగాలకు కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) ద�
Cyber Attacks | వారం రోజుల క్రితం జమ్ము కశ్మీర్లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన తర్వాత భారత్లో సైబర్ దాడులు (Cyber Attacks) భారీగా పెరిగినట్లు తాజాగా వెల్లడైంది.
భారత్ను అధికారిక పత్రంలో మొదటిసారిగా ‘విరోధి’ అని కెనడా పేర్కొన్నది. కెనడా ప్రభుత్వ సంస్థ అయిన కెనడియన్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ గురువారం ‘నేషనల్ సైబర్ థ్రెట్ అసెస్మెంట్ 2025-26’ పేరుతో ఒక నివ�
ఆర్థిక మోసాలను అరికట్టడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 1.4 లక్షల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
సైబర్ దాడులు జరుగొచ్చు: కేంద్రం న్యూఢిల్లీ, జూలై 25: యాపిల్ స్మార్ట్ వాచీలలో భద్రతాపరమైన సమస్యలను గుర్తించినట్టు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) తెలిపింది. 8.7 వాచ్ఓఎస్