తమిళనాడులోని (Tamil Nadu) కడలూరు జిల్లా పన్రుతి సమీపంలో దారుణం చోటుచేసుకున్నది. ఓ మహిళలను చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టడంపోపాటు వివస్త్రను చేశారు. నలుగురు మహిళలలు కలిసి ఓ మహిళను ఆమె చీరతోనే చెట్టుకు �
తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం (Train Accident) జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాను కడలూరు జిల్లా సెమ్మంగుప్పం వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృ
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు (Tamil Nadu) తడిసిముద్దవుతున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుంభవృష్టి (Heavy Rains) కురుస్తున్నది. దీంతో కడలూర్, మైలాదుతురై, విల్లుపురం జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవు�
Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
తమిళనాడులోని తిరువళ్లూరులో 12వ తరగతి చదువుతున్న బాలిక మృతి చెంది 24 గంటలు గడువకముందే కడలూరు జిల్లాలో మరో విద్యార్థిని బలవర్మణానికి పాల్పడింది. కేవలం రెండు వారాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. త
చెన్నై : తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు బాలికలు సహా ఏడుగురు మృతి చెందారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. నెల్లికుప్పం స�
దాహామేసిన పాముతో | ఓ పాముకు దాహామేసి జనవాసాల మధ్యలోకి వచ్చింది. ఆ పాము దాహార్తిని ఓ వ్యక్తి తీర్చాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్