రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని, ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి సహకరించాలని సీఎస్ సోమేశ్కుమార్ కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్కు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా టీఆర్ఎస్ సీనియర్ నేత, సర్దార్ రవీందర్సింగ్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రెం డేండ్ల పాటు ఆయన ఈ పదవిలో క
భూ సంబంధిత దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని సీఎస్ సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. జీవో 58, 59, 76 ప్రకారం వచ్చిన దరఖాస్తుల స్క్రుట్నిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి వహించాలన్నారు.
తెలంగాణ యువతకు విదేశాల్లో మరి న్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. విదేశాల్లో ఉపాధి కల్పించే అంశంపై వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో గురు�
ఈ నెల 16, 17,18 తేదీల్లో నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయ న డీజీపీ మహేందర్రెడ్డ�
22న వేడుకకు అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్ డీజీపీతో కలిసి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్ర�
సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని లక్షల మంది విద్యార్థులకు గాంధీ సినిమా చూపించడంపై ఇతర రాష్ట్రాల అధికారులు ఆసక్తి చూపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర
హైదరాబాద్, జులై 15 (నమస్తే తెలంగాణ): రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ను సీఎస్ సోమేశ్కుమార్ అభినందించారు. రాతియుగం నుంచి 1323 సంవత్సరం వరకు ‘తెలంగాణలో భూమి, ప్రజలు’ అనే పుస్తకాన్ని ఏకే గోయల్ శుక్రవారం �
హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేం
అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్ల ఏర్పాటుపై కాన్సెప్ట్ నోట్ తయారు చేయండి అధికారులను ఆదేశించిన సీఎస్ హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 86 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చే
వినాయక చవితి పర్వదినం సందర్భంగా హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని ప్రజలంతా మట్టి వినాయ విగ్రహాలను వినియోగించే విధంగా ప్రోత్సహించాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సూచించ