హిమాచల్ప్రదేశ్లో మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్తో రాష్ట్రంలోని హస్తం పార్టీ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకొన్నది.
హిమాచల్ ప్రదేశ్లో అధికార కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ సీటుకు జరిగిన ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ కొంపముంచింది. ఆరుగురు పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు �
AP MLC Elections | ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదు చోట్ల మాత్రమే గెలిచారు. 22 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ అభ్యర్థి పంచుమర
న్యూఢిల్లీ: 15వ రాష్ట్రపతిగా ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఊహించిన దాని కన్నా ఎక్కువ స్థాయిలో ఆమెకు ఓట్లు పోలయ్యాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జ�
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేసిన హర్యానా ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న ఆయనను ఆ హోదాతో పాటు
Shobha Rani Kushwaha | ధోల్పూర్ ఎమ్మెల్యే శోభా రాణి కుశ్వాహా (Shobha rani Kushwaha).. పార్టీ విప్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ తివారీకి ఓటు వేశారు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ముగ్గురు అభ్యర్థులులైన రన్దీప్ �
బెంగళూరు: తాను కాంగ్రెస్ పార్టీని ప్రేమిస్తున్నానని, అందుకే రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేశానని జేడీ(ఎస్) ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అయితే ఖాళీ బ్యాలెట్ పేపర్ను సమర్పించినట్లుగా వచ్చిన ఆ�