Teachers Make Drugs | ఇద్దరు సైన్స్ టీచర్లు కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్లో పని చేస్తున్న ఒక ఉపాధ్యాయుడు, కోచింగ్ సెంటర్లో ఉన్న మరో టీచర్ దీని కోసం సెలవుపెడుతున్నారు. ఈ సమాచారం తెలుసు
Rajasthan polls | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు (Rajasthan polls) నవంబర్ 25న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మూడు వారాల్లో సుమారు రూ.200 కోట్లకుపైగా ఎన్నికల ఉచితాలకు సంబంధించిన డబ్బు, మద్యం, బంగారు ఆ�
One Crore Donation | తిరుమలలో ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) ఎండీ, సీఈవో మతం వెంకటరావు, హైదరాబాద్ జోనల్ హెడ్ ధరసింగ్ నాయక్తో కలిసి రూ. కోటిని ( One Crore ) అందించారు.
ఇటీవల ఐపీవో జారీచేసిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎట్టకేలకు తాజా ఎంబడెడ్ విలువను ప్రకటించింది. ఈ ఏడాది మార్చి చివరినాటికి ఈ విలువ రూ.5,41,492 కోట్లు ఉందని గురువారం ఎల్ఐసీ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఏడాది �
ఖాతాల్లో కోట్లలో నగదు జమ కావడంతో హెచ్డీఎఫ్సీ ఖాతాదారులు అవాక్కయ్యారు. గంటల్లోనే ఖాతాల్లోని నగదు తిరిగి మాయమవ్వడంతో బ్యాంకులకు పరుగులు తీశారు. సాంకేతిక సమస్యల కారణంగా గందరగోళం నెలకొన్నదని, అకౌంట్లను