Niranjan Reddy | తెలంగాణలో పంటల మార్పిడిని(Crop rotation) ప్రోత్సహించాం. ఆయిల్ పామ్ సాగుతో అనేక లాభాలు ఉంటాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి( Niranjan Reddy ) అన్నారు. వనపర్తి(Wanaparthi) మండలం చిట్యాల సమీపంలో రైతు ముష్టి బాలీశ్వర�
పంటమార్పిడి విధానంతో పురుగుల ఉధృతి తగ్గడమే కాకుండా భూసార సంరక్షణ, పోషక లోపాల నివారణ జరిగి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జిల్లాలో యాసంగి సీజన్లో వరి ప్రధాన పంటగా ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉన్నది. అందులో ముఖ్యంగా గంగాకావేరి అనే వరి రకం వర్ని, రుద్రూర్, కోటగిరి, బోధన్ డివిజన్తోపాటు ఆయా చోట్ల ఎక్కువ మొత్తంలో రైతులు పండిస�
స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి, సాగు విధానాలు, నీరు, రసాయన ఎరువుల వాడకం, మట్టి నిర్వహణ తదితర అంశాలపై రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు ఇక్రిశాట్ సంస్థ ప్రత్యేక యాప్ను రూపొంద
సంప్రదాయ సాగు వదిలి ‘ప్రత్యామ్నాయం’ వైపు సరికొత్త బాటలో రైతన్న పయనం పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ 15-20 ఏళ్ల లోపు మంచి దిగుబడి ఒక్కో మొక్కకు రూ.2 లక్షలు ధర వచ్చే అవకాశం పంటల మార్పిడిలో ఆదర్శంగా శ్రీనివాసరా
పంట మార్పిడి | వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్లోని క్యాంపు కార్యాలయంలో మీ కోసం నేనున్నా కార్యక్ర�
Crop rotation | రైతులు ఒకే పద్ధతిలో కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా పంట సాగుకు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.