రైతు భరోసా, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, పంట రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలతో రైతులకు భద్రత, నమ్మకం కల్పించామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
క్రాప్లోన్లు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించలేదన్న కారణంతో వారి ఆస్తుల జప్తునకు రంగం సిద్ధమైంది. బాధిత రైతుల పేరిట ఏకంగా నోటీసులను జారీ చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పంట రుణాల్లో భారీ కోత పడింది. నిరుటితో పోలిస్తే రూ.3,646 కోట్లు తగ్గింది. నిరుడు పంట రుణాల లక్ష్యం రూ.90,794 కోట్లు కాగా, ఆ మొత్తాన్ని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ది బ్యాంక్(నాబా�
రూ.2 లక్షల వరకు అరకొరగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం రూ.2 లక్షలకు పైగా రుణం పొందిన రైతుల పరిస్థితి ఏంటనేదానిపై స్పష్టత ఇవ్వడం లేదు. వీళ్లకు రుణమాఫీ ఎప్పటి నుంచి.. ఏ విధంగా చేస్తారనే అంశంపై స్పష్టత కొరవడింది. దీంత�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చింతలపల్లి గ్రామంలో రైతు రుణమాఫీకి రాజకీయగండం ఎదురైంది. మంత్రి జూపల్లి కృష్ణారావుకు అత్యంత సన్నితంగా ఉండే కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ జాబితా తయారీలో జోక్యం చేస�
RS Praveen Kumar | అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇచ్చిన మాటను తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాగర్కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మేం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తాం. రైతులంతా బ్యాంకులకు వెళ్లి రుణాలు తెచ్చుకోండి’ ఇదీ ఎన్నికల ప్రచారంలో రైతులకు రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ. రేవంత్రెడ్డి ఆశించినవిధంగా డిస�
Crop Loan | హైదరాబాద్ : తెలంగాణలో రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. రుణమాపీ చెల్లింపులకు ఆర్థిక శాఖ నుంచి రూ. 167.59 కోట్లు విడుదలయ్యాయి. గురువారం రూ. 37 వేల నుంచి రూ. 41 వేల మధ్య ఉన్న రైతుల రుణాలు మాఫీ అయ్యా�
Crop Loan | ‘కేసీఆర్ చెప్పారంటే.. చేస్తారంతే..! కొంచెం ఆలస్యమవుతుండొచ్చుగానీ చెప్పిన పని, ఇచ్చిన హామీ నెరవేర్చడం మాత్రం ఖాయం’.. ఇదీ సీఎం కేసీఆర్ను లోతుగా చదివిన వాళ్లు చెప్పే మాట. ఇందుకు ఇప్పటివరకు చాలా ఉదాహరణల�
రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. గురువారం నుంచి పంట రుణాల మాఫీ ప్రక్రియ చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని బుధవారం ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడంతో రై�
వార్షిక రుణ ప్రణాళికను వికారాబాద్ జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. ఈ ఏడాది రుణాల లక్ష్యాన్ని పెంచుతూ జిల్లా లీడ్ బ్యాంకు అధికారులు ప్రణాళికను రూపొందించారు.