కొన్ని బ్యాంకుల్లో దళారుల దందా నడుస్తున్నది. రైతుల అవసరాలను వారు ఆసరాగా చేసుకొని, అందినకాడికి దోచుకుంటున్నారు. అడిగేవారు లేకపోవడంతో అమాయక రైతులను మోసం చేసి క్యాష్ చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు దిక్కూ మొక్కూ లేకుండా పోతున్నది. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో రైతన్నలంతా ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15వేల చొప్పున రెండు �
మార్చి 31గడువు ముగిసింది. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమకాలేదు. జనవరి 26న రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు వేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి మరోసారి మాట తప్పారు.
మెదక్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చని 14 నెలల కాలంలో జిల్లాలో ఇప్పటి వరకు 70 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా బుధవారం మరో రైతు ఆత్మహత్య చేసుకున్�
మాటిమాటికీ మాటలు మారుస్తూ నోటికొచ్చిన గడువులు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు మండిపడుతున్నారు. రైతుభరోసా విషయంలో పూటకో మాట చెబుతూ రోజురోజుకూ తమకు ఆశలు కల్పించేలా ప్ర�
పంట పెట్టుబడి కోసం అప్పులు చేసి.. నాలుగెకరాల్లో మిర్చి సాగు ప్రారంభించాడు.. ఆరుగాలం శ్రమించాడు.. కానీ కాలం కలిసి రాలేదు.. పంటను చీడపీడలు ఆశించాయి.. కొంత పంట సాగునీరు అందక ఎండిపోయింది.
ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్కార్ చేతలకు పొంతన లేకుండా పోయింది. రైతుబంధు స్థానంలో రైతు భరోసా పేరుతో ఎకరాకు పెట్టుబడి సాయంగా రూ.7500 అందిస్తామని చెప్పి... త
పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా చేపట్టిన ఆర్థిక సాయం పంపిణీ కొనసాగుతోంది. శుక్రవారం వరంగల్ జిల్లాలో 12,590 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.21.30 కోట్లు జమ చేసింది. దీంతో జిల్లాలో ఇప్పట�
ఇందులో నిర్దిష్టమైన సమాచారం గణాంకాలతో సాధికారికంగా చర్చించిన దరిమిలా చెప్పుకోవాల్సింది ‘రైతుబంధు పథకం’ పేద రైతు కుటుంబాలలో వెలుగును నింపింది అని మాత్రమే. అదే సమయంలో మధ్యస్థ,