కిడ్నాపైన వారిలో మిగిలిన ఇద్దరి పిల్లలను రక్షించాలన్న దృఢ నిశ్చయంతో సైకో చెప్పినట్టే హుస్సేన్సాగర్కు బయల్దేరాడు ఇన్స్పెక్టర్ రుద్ర. ఇంతలో హెడ్కానిస్టేబుల్ రామస్వామి.. సైకో గురించి ప్రస్తావించా
‘సార్.. పవన్విహార్ కాలనీలో ఓ ఆవిడను ఎవరో దారుణంగా హత్య చేశారు. మీరు త్వరగా రండి’ అంటూ అటునుంచి ఒకరు ఫోన్లో కంగారుగా చెప్తున్నారు. కాసేపట్లోనే ఘటనాస్థలికి చేరుకొంది ఇన్స్పెక్టర్ రుద్ర టీమ్. అప్పటి�
‘సార్.. ఇక్కడ ఒకే గదిలో ఎనిమిదిమంది చనిపోయి ఉన్నారు. మీరు త్వరగా రావాలి సార్' ముఖంపై చెమటను తుడుచుకొంటూ కంగారుగా చెప్పాడు హెడ్కానిస్టేబుల్ రామస్వామి.
అరగంటలో క్రైమ్స్పాట్కు చేరుకొన్నాడు ఇన్స్పె�
రాత్రి తొమ్మిది కావొస్తున్నది. ఏదో కేసు ఫైల్ చూస్తున్నాడు ఇన్స్పెక్టర్ రుద్ర. ఇంతలో మొబైల్ మోగింది. ‘సార్.. ఓఆర్ఆర్ మీద ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. మీరు త్వరగా రండి’.. ఫోన్లో అటునుంచి ఎవరో కంగారుపడ�
స్టేషన్లోని తన క్యాబిన్లో లంచ్ చేస్తున్నాడు ఇన్స్పెక్టర్ రుద్ర. ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. ‘సార్.. ఇక్కడ మోహినీ మహల్ మీద నుంచి సునీతా మేడమ్ దూకారు. మీరు, త్వరగా రండి’ అంటూ �
సీపీతో ఫోన్లో మాట్లాడుతున్న ఇన్స్పెక్టర్ రుద్రకు తన క్యాబిన్ బయట ఏదో వాగ్వాదం జరుగుతున్నట్టు లీలగా అనిపిస్తున్నది. దీంతో ఫోన్ సంభాషణ ముగియగానే బయటకొచ్చి చూశాడు. 25-28 ఏండ్ల వ్యక్తి హెడ్కానిస్టేబుల�
రెండు రోజులు సెలవులో ఉన్న ఇన్స్పెక్టర్ రుద్ర.. బుధవారం స్టేషన్కు వచ్చాడు. తన టేబుల్ మీద న్యూస్పేపర్ల కట్ట ఉండటం చూసి చిరాకొచ్చింది. వెంటనే, హెడ్ కానిస్టేబుల్ రామస్వామిని పిలిచి.. ‘ఈ పేపర్ల కట్ట ఏంట�
శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. మల్లి దర్శకుడు. కె.ఎస్.శంకర్రావు, ఆర్. వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్లుక్ మోషన్పోస్టర్ను దర్శకుడు హరీష్శంక