అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని మ్యానిఫెస్టోలో భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు అధికారంలోకి వచ్చాక మౌనం వహించటంలో ఆంతర్యమేమిటి? 2003 డీఎస్సీలో ఉత్తీర్ణులై�
మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో గల ఆర్అండ్బీ విభాగానికి చెందిన సీ�
CPS Employees | రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లులు అన్ని ఒకే సారి విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం నెలల వారీగా విడుదల చేస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు సంగారెడ్డి జిల్లా తపస్ అధ్యక్షుడు దత్తాత�
ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్కు రథచక్రాల వంటి వారని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ గొప్పలు చెప్పింది. కానీ, ఇప్పుడు అదే రథచక్రాల కింద ఉద్యోగుల హక్కులు, వారి భవిష్యత్తును నిర్దాక్షిణ్యంగా తొక్కివేస్తున�
సీపీఎస్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్(సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు.
ఒకపక్క సీపీఎస్తో భద్రత కరువైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, డీఏ బకాయిలను కాంగ్రెస్ సర్కార్ విడుదల చేయకపోవడంతో మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. డీఏలను ఆలస్యంగా విడుదల చేసినా, డీఏ బకాయిలు మాత�
‘నువ్వో రూ.10 ఇవ్వు. నేనో 10 ఇస్తా. మొత్తం రూ.20 నీకే! దీనిని పెట్టుబడిగా పెడతా. అలా అదనంగా వచ్చే వడ్డీ కూడా నీకే’ అన్నాడట ఓ పెద్దమనిషి. దీనికి అవతలి వ్యక్తి సరే అనడంతో.. ముందు నువ్వు 10 ఇవ్వు, నేను తర్వాత రూ.10 జమ చేస్త
సీపీఎస్, యూపీఎస్లు బేషరతుగా మా కొద్దు, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాక్ ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావులు అన్నారు. ఈ మేరకు ఆదివారం పెన్షన్ విద�
తెలంగాణలో జారీచేసిన 317 జీవో రద్దయ్యే వరకు పోరాడుతామన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు స్పందించాయి. జీవో -317 సంగతి సరే.
రాష్ట్ర ఆదాయంలో 38 శాతం ఉద్యోగుల వేతనాలకే కనీస వేతనంలోనూ కేరళ తర్వాత స్థానం మనదే సీపీఎస్ ఉద్యోగులకూ తెలంగాణ ఆపన్న హస్తం హైదరాబాద్, జూన్11 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రంగా