ఒకపక్క సీపీఎస్తో భద్రత కరువైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, డీఏ బకాయిలను కాంగ్రెస్ సర్కార్ విడుదల చేయకపోవడంతో మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. డీఏలను ఆలస్యంగా విడుదల చేసినా, డీఏ బకాయిలు మాత�
‘నువ్వో రూ.10 ఇవ్వు. నేనో 10 ఇస్తా. మొత్తం రూ.20 నీకే! దీనిని పెట్టుబడిగా పెడతా. అలా అదనంగా వచ్చే వడ్డీ కూడా నీకే’ అన్నాడట ఓ పెద్దమనిషి. దీనికి అవతలి వ్యక్తి సరే అనడంతో.. ముందు నువ్వు 10 ఇవ్వు, నేను తర్వాత రూ.10 జమ చేస్త
సీపీఎస్, యూపీఎస్లు బేషరతుగా మా కొద్దు, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాక్ ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావులు అన్నారు. ఈ మేరకు ఆదివారం పెన్షన్ విద�
తెలంగాణలో జారీచేసిన 317 జీవో రద్దయ్యే వరకు పోరాడుతామన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు స్పందించాయి. జీవో -317 సంగతి సరే.
రాష్ట్ర ఆదాయంలో 38 శాతం ఉద్యోగుల వేతనాలకే కనీస వేతనంలోనూ కేరళ తర్వాత స్థానం మనదే సీపీఎస్ ఉద్యోగులకూ తెలంగాణ ఆపన్న హస్తం హైదరాబాద్, జూన్11 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రంగా
సీపీఎస్ ఉద్యోగుల కల సాకారంపెన్షన్తో కుటుంబాలకు ధీమాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లికి చెందిన ఈ చిన్నారి పేరు లేఖిత. తల్లిదండ్రులు సునీత, రాము. రాము డీఎస్సీ 2008 ద్వారా నియమితులైన సీపీఎస్ �