జయశంకర్ భూపాలపల్లి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడంపై ప్రజలు దేశ వ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంల
కేంద్రప్రభుత్వం 850 రకాల ఔషధ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చడానికే మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుక
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ పెద్దపులు ల అభయారణ్యంలో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని సీపీఎం
తెలుగు ప్రజలను అవమానించిన ప్రధాని మోదీ : బీవీ రాఘవులు టీఆర్ఎస్ ఆందోళనలను అడ్డుకొనే అర్హత బీజేపీకి లేదు: తమ్మినేని వీరభద్రం హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: కేంద్ర ప్రభుత్వ విద్యుత్త�
కమలం పార్టీపై టీఆర్ఎస్ పోరాటానికి మద్దతు బలమైన ప్రాంతీయ పార్టీల కూటమికి ప్రయత్నం సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ వెల్లడి తుర్కయాంజాల్, జనవరి 25: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే �
ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను కలుపుకొని పోవాలి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుర్కయాంజాల్, జనవరి 23: మతోన్మాద, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విశాల ఐక్య సంఘటన ఏర�
రాజ్యాంగంపై దాడులను ఆపేందుకు ప్రజా ఉద్యమాలే మార్గం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటన పార్టీ రాష్ట్ర మహాసభలు ప్రారంభం, నేటి నుంచి ప్రతినిధుల సభ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కేంద�
కలిసివచ్చే పార్టీలతో పనిచేస్తాం ఎన్నికల తరువాతే ఏదైనా ఫ్రంట్ సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామ
లౌకికవాద శక్తులన్నీ ఏకం కావాలి బీజేపీ పాలనకు చరమగీతం పాడాలి ఆ పార్టీతో దేశ సమగ్రతకు పెను ముప్పు యూపీ, పంజాబ్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమే దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు ఆ పార్టీపై పోరాటానికి ఇదే సరైన
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక్కా రాములు నర్సాపూర్, డిసెంబర్ 18: వ్యవసాయ రం గాన్ని కార్పొరేట్కు ధారాదత్తం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక్కా రామ�