అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలంటూ మధిర తహసీల్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మందా సైదులు, పడకంటి మురళి మాట్లాడుతూ.. అనర్హులను అర్హులుగా ఎంపిక �
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం పోరుబాట పట్టింది. ఉమ్మడి జిల్లాలో బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన నాలుగు లేడర్ కోడ్స్ రద్దు చేయాలన
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ నాలుగు లేబర్ కోడ్లు దేశంలోని కార్మికులకు ఉరితాళ్లుగా మారుతున్నాయని వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆ
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు కదం తొక్కారు. బుధవారం వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు, రాస్తారోకోలతో హోరెత్తించడంతో దేశ వ్యాప్తంగా నిర్వ�
తక్షణమే ఇందిరమ్మ కమిటీలు రద్దు చేసి, అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్దిపేట పట్టణంలోని సిద్
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లితండా గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్ల�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి చెందిన 400 ఎకరాల భూములను ప్రభుత్వం ఆక్రమించుకుని వేలం వేసేందుకు యత్నిస్తుండగా అడ్డుకునేందుకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి వివిధ సంఘాలు, పార్టీల పిలుపు మే�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బోనకల్లు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
ప్రజలపై పన్నుల భారం తగ్గించాలని, పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలు వైరాలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను సోమవారం సిపిఎం నాయకులు పరిశీలించారు. ఎండిపోతున్న పంట పొలాలకు తక్షణమే సాగునీరు అందించి ఆదుకోవాలంటూ ఎస్సారెస్పీ కాల్వలోకి ద�